Telangana News: ట్విట్టర్ టాప్ ట్రెండింగ్లో రైతుబంధు, కేసీఆర్ హ్యాష్ట్యాగ్ #RythuBandhuKCR ను ఉపయోగించి వేలాది ట్వీట్లు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం రూ.50 వేల కోట్లకు చేరింది. దీంతో సోషల్ మీడియాలో సోమవారం ...