National News: సెస్సులు హేతుబద్ధం కావాలి-కేంద్రం సహకరిస్తే మరింత అభివృద్ధి: మంత్రి కేటీఆర్
దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ...