Mandali Venkata Krishna Rao Memorial Award : ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ ప్రతిభకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ ప్రతిభకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సింహాగిరిపై నృసింహాస్వామి పసుపు కొట్నం ఉత్సవం సందర్భంగా తీసిన ఫోటోకు అవార్డు వరించింది. స్వామి వారి...



