Bhatti Vikramarka, CLP Leader, Congress, CM KCR, Telangana News, Telangana Politics, Sangameshwara Project, CM JAGAN, Minister Harish Rao, Telugu World Now,
Telangana Politics: ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదు: భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
* తెలంగాణను కాపాడేందుకు సీఎం- మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు.
* సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో రిలీజ్ చేసింది.
* దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు టీఆరెస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మెలకున్నారు.
* ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ- నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదు.
* రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే మేము చెప్పినా కేసీఆర్ నిద్రలేవలేదు.
* నీళ్ల కోసం తెచ్చున తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి నీళ్లు టి- సర్కార్ ఇవ్వలేదు.
* నేను ఛాలెంజ్ చేస్తున్నా లక్షల కోట్లు ఖర్చుచేసినా కొత్త ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వలేదు.
* కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారు.
* రెండు పారాసెట్ మాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుంది అంటే సీఎం ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్ లో 28లక్షలు ఎలా వసూళ్లు చేస్తోంది.
* ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు- కేసీఆర్ నిర్లక్ష్యపు మాటలే వల్లే అధికారులు నిద్రపోయారు.
* హరీష్ రావు మాటలు మాటలకే పరిమితం… అమలులో మాత్రం ఉండవు.