Latest News

Gulf News : ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

దుబాయి సందర్శించిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్  టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దుబాయిలో ఒక హోటల్ లో జరిగిన తెలంగాణ...

Read moreDetails

Cyberabad News : గంట వ్యవధిలో ఛేదించిన సైబరాబాద్ పోలీసులు ?

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సైబరాబాద్ పోలీసులు : ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన...

Read moreDetails

Film Journalist Association : తెలంగాణ డిజిపి రవిగుప్తా, సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసిన టిఎఫ్‌జెఎ ప్రతినిధులు

సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాసేవారి ఆటకట్టు తెలుగు సినిమా పరిశ్రమలో సోషల్‌ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాలైన వ్యక్తులు తమ స్వార్ధం కోసం అనేక విధాలుగా...

Read moreDetails

Telangana News : పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నారై విభాగం సమీక్ష

16న సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశం  రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీ పట్ల...

Read moreDetails

SPORTS News : క్రికెట్‌కు ఉన్న ఆధరణ ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకరం : ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌

ఎఫ్ ఎన్ సి సి ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమం ఘనంగా జరిగింది  మన దేశంలో...

Read moreDetails

AP Baseline Election Survey : వైసీపీదే ఘన విజయమని తేల్చేసిన ఆంధ్రప్రదేశ్ బేస్‌లైన్ ఎలక్షన్ సర్వే – కీలకాంశాలు ఇవే ?

రాబోయే ఎన్నికల్లో 120-130 అసెంబ్లీ, 20-21 ఎంపీ సీట్లలో ఎగరనున్న వైసీపీ జెండా గతంలో ఎన్నడూ లేని విధంగా 60% మహిళా ఓట్లు వైసీపీ వైపే ప్రజలందరినీ...

Read moreDetails

Shri krodhi Nama Ugadi Celebrations : అంగరంగ వైభవంగ FNCC లో ఉగాది సంబరాలు

FNCC లో శ్రీక్రోధి నామ ఉగాది సంభరాలు ఘనంగా జరిగాయి. సింగర్ శ్రీ లలిత & గ్రూప్ మ్యుజికాల్ మెలడీస్ తో, వారి గాత్రంతో అందరిని అలరించారు....

Read moreDetails

Rachakonda News : ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్

సైబర్ నేరాల దర్యాప్తు, నమోదు చేయవలసిన సెక్షన్లు మరియు విచారణ పద్ధతుల మీద నేరేడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్ హౌస్...

Read moreDetails

Telangana Politics : జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన కొనసాగుతోంది : జగదీశ్‌ రెడ్డి

ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్‌ నేత జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని...

Read moreDetails

Memantha Siddam : తిరుపతి జిల్లా చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్

ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..:  ఈరోజు ఇక్కడ.. ఆటోలు నడుపుకొంటూ, ట్యాక్సీలు,టిప్పర్లు నడుపుకొంటూ...

Read moreDetails
Page 101 of 154 1 100 101 102 154
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.