Crime దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఆడవారి పైన అగైత్యాలు ఎన్నో జరుగుతూ వస్తూనే ఉన్నాయి. హత్యలు మానభంగాలతో దేశ రాజధాని అట్టుడికి పోతుంది ఇలాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు మరవకుండానే మళ్లీ నూతన సంవత్సర సందర్భంగా ఓ సంఘటన చోటుచేసుకుంది..
నూతన సంవత్సరం సందర్భంగా దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుందని చెప్పాలి స్కూటీపై వెళ్తున్న ఓ యువతని కారు ఢీ కొట్టి కొన్ని కిలోమీటర్ల పాటు ఆపకుండా ఈడ్చుకెళ్ళింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి..
స్కూటీపై వెళ్తున్న ఒక అమ్మాయిని కారు ఢీ కొట్టింది అంతే కాకుండా కొన్ని కిలోమీటర్ల పాటు ఆపకుండా తీసుకుపోయింది.. ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన ఆ అమ్మాయి మృతి చెందింది.. కారుతో స్కూటీని ఢీ కొట్టిన ఆ అమ్మాయిని అలాగే చాలా కిలోమీటర్ల పాటు గంట సేపు తీర్చుకొని పోయారు.. దీంతో ఆ అమ్మాయి ఆ కారు చక్రాలు మధ్యలో ఇరుక్కుపోయింది.. అమ్మాయి శరీరం పూర్తిగా చిత్రమైంది అక్కడికక్కడే మృతి చెందింది ఈ విషయంలో ప్రత్యక్ష సాక్షి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటకు వచ్చింది సిసిటివి కెమెరాలను పరీక్షించగా అందులో ఆకలి విషయాలు బయటపడ్డాయి.. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన అందరిని కలిసివేసింది దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీ వాల్ సైతం స్పందించారు..
అయితే సమాచారం అందుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించి వెంటనే అందులో ఉన్న ఐదుగురి అరెస్టు చేశారు ప్రమాద సమయంలో వారంతా మద్యం సేవించి ఉండటం వల్ల ఇలా చేశారా లేదా కావాలనే చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు.