Rachakonda News : నూతన నేరన్యాయ చట్టాల మీద పోలీసు సిబ్బంది అవగాహన పెంచుకోవాలి : సిపి తరుణ్ జోషి ఐపిఎస్
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా ప్రస్తుత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం...








