కుప్పంలో పర్యటిస్తూ మాజీ సీఎం ఏం చెప్పాలనుకుంటున్నారు ?
మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా సొంత అసెంబ్లీ స్థానం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనవరసర ఉద్రిక్తతలకు కారణమౌతూ పాలకపక్షాన్ని, పాలనాయంత్రాంగాన్ని తిట్టిపోయడానికి...








