Telangana News: హైకోర్టు ప్రాంగణంలో మొక్క నాటిన హైకోర్టు సీజే “జస్టిస్ సతీశ్చంద్ర”
పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్చంద్ర శర్మ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న ...