Telangana News: “పారిశ్రామిక మహిళ”కు ఆర్థిక చేయూత ఎంతో కీలకం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిస్టీ (టీసీఈఐ) నాలుగవ స్త్రీ శక్తి అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ వినోభా దేవి, ...