భట్టి విక్రమార్క సీఎల్పీ నేత @తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
* స్కూల్ విద్యార్థులకు కొరొనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాలి.
* పాఠశాలను తెరిచిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ మూసివేయడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
* నెల రోజుల్లో ఒకటి రెండు దోసుల వ్యాక్సిన్ వేయాలి.
* బార్స్ మూసివేయ్యాలి- కొరొనా తగ్గే వరకు బెల్ట్ షాప్స్ ను కంట్రోల్ చేయాలి.
* బడ్జెట్ భారీగా ఉంది సంతోషం.
* బడుగుబాలహీన వర్గాలకు కేవలం 5వేల కోట్లు మాత్రమే కేటాయించడం బాధేస్తోంది.
* విద్యా- వైద్యం కు దేశ సగటుతో తక్కువగా ఉంది.
* గ్రామాల్లో రోడ్లు పై దృష్టి పెట్టాలి… PMGSY రోడ్లు తప్ప రెండేళ్ల నుంచి అదనపు రోడ్లు ఇవ్వడం లేదు.
* పంచాయితీల పై కేంద్రం నుంచి వచ్చే (నిధులు)పనులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
* గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి.
* నిరుద్యోగ భృతి పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
* ఉద్యమంలో సకల జనుల పాల్గొన్నారు.
* పేద మహిళల కోసం IKP బలహీనపడుతుంది.
* IKP కంటే మెరుగైన ఆలోచన ఏమైనా ప్రభుత్వం అమలు చేయాలి.
* వెల్ఫేర్ కి రెండేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదు.
* గ్రామాలకు వెళ్లే నిధులు దారి మల్లుతున్నాయి అనే ఆరోపణలు ఉన్నాయి.
* ఆదాయం అన్ని రకాల ప్రజలకు ఒకేలా ఉండాలి..కానీ అలా ఉండటం లేదు.
* ఇండియా లో 71శాతం సంపద 1ఒక్క శాతం ప్రజల చేతులో ఉంది అని సర్వే చెప్తున్నాయి.
* ఒక్క శాతం సంపదను 50శాతం ప్రజలు పంచుకుంటున్నారు అనేది సర్వేలు చెప్తున్నాయి.
* పెన్షన్స్- కల్యాణ లక్ష్మీ- షాధి ముబారక్ తాత్కాలిక ఉపసమనాలు మాత్రమే అని ఈటెల అన్న మాటలతో ఏకీభావిస్తాను.
* మూడెకరాల భూమి- డబుల్ బెడ్ ఇండ్లు ఇచ్చి ఉంటే పేదల తలసరి ఆదాయం పెరిగి ఉండేది.
* తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతుంది..గతంతో ఇంకా పోలికలు ఉండకూడదు.
* ప్రభుత్వం సరైన రివ్యూలు చేస్తే…కనీసం ప్రైవేట్ సెక్టార్ లో మంచి జీతాలు వస్తాయి.