Entertainment బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అయినా అనుష్క శర్మను నటిజన్లో దారుణంగా టోల్ చేస్తున్నారు.. విమానాశ్రయంలో తన కూతురు వామిక ఫోటోలు తీస్తున్న మీడియాపై అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సెలబ్రిటీలు అంటేనే నిత్యం ఏవో ఒక ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంటారు అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ముందుంటారు ఇటు తన కెరియర్ పరంగా అటు విరాట్ కోహ్లీతో ప్రేమ విషయంలోనూ ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కొన్నారు విరాట్ కోహ్లీ తో ప్రేమలో ఉన్నప్పుడు ఇండియా మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి విరాట్ తో పాటు అనుష్క ట్రోల్ చేసేవారు వరల్డ్ కప్ విషయంలో ఇది మరింత ఎక్కువైంది అంతేకాకుండా కరోనా టైం లోను తన ఇంట్లో విరాట అనుష్క క్రికెట్ ఆడటం విషయంపై కూడా ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వచ్చాయి అలానే ప్రస్తుతం తమ కూతురు వామిక ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి అనుకున్నారు ఈ స్టార్ కపుల్ అయితే అనుకోకుండా స్టేడియంలో అనుష్క వానికని ఎత్తుకొని ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఈ విషయంపై అనుకోకుండా జరిగిందంటూ అనుష్క క్లారిటీ కూడా ఇచ్చారు అయినప్పటికీ ఇప్పటికీ పూర్తిగా వామిక ఫోటోలు బయటకు రానివ్వలేదు అయితే తాజాగా అనుష్క శర్మ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో వామిక ఫోటోలు తీయడానికి మీడియా వాళ్ళు ఆసక్తి చూపించారు దీంతో మీడియా పై అనుష్క ఫైర్ అవ్వటం ప్రస్తుతం వైరల్ గా మారింది..
అయితే వామికకు సోషల్ మీడియా.. ఈ సెలబ్రిటీ స్టేటస్ పై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత తను రావాలి అనుకుంటే మీడియా ముందుకు వస్తుందే తప్ప తాము తమ కూతుర్ని మీడియా ముందుకు తీసుకురాము అని తెలిపిన విషయం తెలిసిందే..