Entertainment నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రం తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అయితే ఈ ఈవెంట్ కు హీరో బాలకృష్ణ తో పాటు హీరోయిన్ శృతిహాసన్ నిర్మాత సైతం ప్రత్యేక హెలికాప్టర్లో రావడం ప్రస్తుతం వైరల్ గా మారింది..
నందమూరి బాలకృష్ణ శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి ఈ సినిమా ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది అయితే ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే అలాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తరికెక్కుతున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా చాలా గ్రాండ్ గా జరిగింది అయితే ఈ వేడుకకు వీరంతా ప్రత్యేక హెలికాప్టర్లో రావడం వైరల్ గా మారగా ఈ ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి..
ఈ వేడుక ఒంగోలులో జరిగింది అయితే ఈ సందర్భంగా ప్రత్యేక హెలికాఫ్టర్లు వచ్చిన బాలయ్య ఎంట్రీ అదిరిపోయిందని చెప్పొచ్చు. సినిమాల్లో హీరోలా ఈ ఎంట్రీ ప్లాన్ చేయడం విశేషం. అలాగే శృతి హాసన్, నిర్మాత నవీన్ యెర్న్రేని, దర్శకుడు బి గోపాల్ ఈ ప్రత్యేక హెలికాప్టర్లో లొకేషన్కి చేరుకున్నారు. అలాగే ఈ వేడుకకు వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ బ్లాక్ సారీలో మెరిసింది ఏమి కూడా హెలికాప్టర్ దిగి రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ముందుగా ఈ వేడుకను ఒంగోలులోని ఏబీఎన్ కాలేజీలో చేయాలని అనుకున్నారు అయితే ఈ గ్రౌండ్ కు పోలీస్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న వేరే గ్రౌండ్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు అలాగే ఇందుకు బాలకృష్ణ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది..