Entertainment ఒకప్పటి రోజుల్లో ఫాన్స్ మధ్య గొడవలు చాలా సాధారణంగా ఉండేది ముఖ్యంగా థియేటర్ల దగ్గర ఈ గొడవలు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి ఒక హీరో బ్యానర్ను ఇంకో హీరో ఫ్యాన్స్ చింపేయటం లేదా వసూళ్ల విషయంలో గొడవలు రావడం సాధారణంగానే జరిగేవి అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫాన్స్ మధ్య గొడవలు నెట్ ఇంట్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి అయినప్పటికీ తాజాగా ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం వైరల్ గా మారింది..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల విషయంలో ఎవరికి వారే అని చెప్పాలి వీరు రాష్ట్రాల్లో ఇద్దరూ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు అయితే తాజాగా విజయవాడలో ఆగిరిపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట్టిన ఓ బ్యానర్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ చింపేయడంతో గొడవ మొదలైంది ఈ గొడవలో దాదాపు 70 మంది వరకు ఉన్నట్టు సమాచారం ఇరువర్గాల వారు రాళ్లతో దాడి చేసుకోవడంతో గొడవ మరింత పెద్దదయింది.. దీంతో చాలావరకు అక్కడ ఉన్నవారు గాయపడ్డారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా తాజాగా వీటిని డిలీట్ చేయించారు లేదంటే వీటివల్ల గొడవలు మరింత పెరిగే అవకాశం కనిపించింది.. తర్వాత అక్కడున్నవారు గొడవను సర్దుమనిగించారు..
ఏ ఇద్దరు స్టార్ హీరోల మధ్య అయినా ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది వారు ఎప్పుడూ కూడా గొడవలు ఆడుకోరు ఎక్కడ కనిపించినా నవ్వుకొని పలకరించుకుంటారు అలాంటిది వారు అభిమానులు మాత్రం ఎందుకు ఇలా రాళ్లు రువ్వుకుంటున్నారు.. ఎవరి హీరో వారికే గొప్ప దీంట్లో కొట్టుకోవడానికి తిట్టుకోవటానికి ఏముంది.. అంటూ నటిజెన్లు ఈ విషయంపై కామెంట్లు పెడుతున్నారు..