టాలీవుడ్తో పాటు బాలీవుడ్ చిత్రాలకు సినిమాటొగ్రాఫర్గా పనిచేసిన శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా నూతన చిత్రం
శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం. ధర్మ, పవి హీరో హీరోయిన్లుగా శ్రీలక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా నూతన చిత్రం రూపొందుతోంది. ...

























