2013 లో, టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి 250 కోట్ల బడ్జెట్తో ప్రాంతీయ సినిమా చేయాలనుకున్నారు. అతని వయస్సు నలభై సంవత్సరాలు . అతను ఆ ప్రాంతీయ మూవీ ప్రాజెక్ట్ను నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా మార్చాలనుకున్నారు. అతను అప్పటికే టాలీవుడ్ లో చాలా హిట్ మూవీస్ చేసారు. అయినప్పటికీ రాజమౌళి విసుగు చెందారు.అతను ఒక నేషనల్ ప్రాజెక్ట్ మరియు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు.
అతను ఆ ప్రాజెక్ట్ యొక్క కథను తన తండ్రి తో వ్రాయించుకున్నారు . ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్ కింద శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మించారు. రాజమౌళి కి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయడం, చాలా ఉత్తేజకరంగా అనిపించింది. నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ , ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అంటే ఏమిటో ఈజీ అనుకుంటున్నారు, “అతనికి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మూవీ మార్కెట్ గురించి ఖచ్చితంగా ఏమీ తెలియదు అని సినీ పరిశ్రమ నిపుణులు మరియు సినిమా వ్యాపారంలో 10 మరియు 20 సంవత్సరాల అనుభవం ఉన్న కొంతమంది నిర్మాతలు.
సినిమా పరిశ్రమ నిపుణులు ఇది కూడా చెప్పారు. ప్రతి ఇండస్ట్రీ కి దాని లిమిటేషన్స్ ఉంటాయి. మార్కెట్ సైజ్ మరియు కలెక్షన్లకు సంబంధించినవి. టాలీవుడ్ మార్కెట్ దాని పరిమితులను కలిగి ఉంది, బాలీవుడ్ దాని పరిమితులను కలిగి ఉంది, ఇండియన్ మూవీ మార్కెట్ దాని పరిమితులను కలిగి ఉంది. ఒక ప్రాంతీయ చిత్రం కోసం అంత పెద్ద బడ్జెట్ పెట్టడం అనేది లాభాల పరంగా వర్క్ అవుట్ అయ్యే విషయం కాదు. సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినప్పటికీ కూడా దీంట్లో వారికి పెద్దగా లాభాలు రావు అని అన్నారు. వారందరూ ప్రాజెక్ట్ ఎంతో రిస్క్ తో కూడుకున్నది అని అనుకున్నారు.అసలు ఇది ప్రమాదకర ప్రాజెక్ట్ ఎందుకు? …