BHAKTHI NEWS: శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రిలోని బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ్మస్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్కు ఆశీర్వచనం అందించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభంతో ...