Telangana News: అనాథలకు ఉపాధి దొరికే దాకా సర్కారుదే బాధ్యత ★ రాష్ట్రంలో కొత్తచట్టం
అనాథలు జీవితంలో స్థిరపడేదాకా రాష్ట్ర ప్రభుత్వమే తల్లి, తండ్రిలా బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేయనున్నది. రాష్ట్రంలో ఉన్న అనాథలందరినీ రాష్ట్ర ...